రూ.20 కోట్ల టీడీఆర్‌ కొట్టేసి, రూ.100 కోట్ల భూమి కబ్జా.. సర్కార్ భూమిపై కన్నేసిన 'కన్నింగ్ బ్రదర్స్'

4 months ago 6
హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ముగ్గురు అన్నదమ్ములు నకిలీ రికార్డులు సృష్టించారు. రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా.. టీడీఆర్‌ రూపంలో రూ.20 కోట్ల నష్టపరిహారం కూడా పొందారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article