రూ.20 కోట్ల టీడీఆర్‌ కొట్టేసి, రూ.100 కోట్ల భూమి కబ్జా.. సర్కార్ భూమిపై కన్నేసిన 'కన్నింగ్ బ్రదర్స్'

10 months ago 16
హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ముగ్గురు అన్నదమ్ములు నకిలీ రికార్డులు సృష్టించారు. రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా.. టీడీఆర్‌ రూపంలో రూ.20 కోట్ల నష్టపరిహారం కూడా పొందారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article