రెండేళ్ల నిరీక్షణకు తెర.. ఐఏఎస్ శ్రీలక్ష్మికి కీలక పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు!

2 months ago 12
గత రెండేళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పదవి దక్కింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ సాయి ప్రసాద్ గురువారం జీవో జారీ చేశారు. ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలక్షి.. జైలు జీవితం గడిపారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం తెలంగాణ క్యాడర్‌‌లో కొనసాగి.. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీకి వచ్చారు.
Read Entire Article