రెండేళ్లుగా కూతుర్ని గదిలో బంధించిన కన్నతల్లి.. కారణం తెలిసి షాక్, పాపం అమాయకత్వంతో!

3 months ago 6
Srikakulam Mother Locked Daughter In A Room: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో షాకింగ్ ఘటన! కూతుర్ని రెండేళ్లుగా గదికే పరిమితం చేసిన తల్లి. బయటి ప్రపంచం ఏం చేస్తుందోనన్న భయంతో బాలికను చీకటి గదిలో బంధించింది. చివరికి అంగన్‌వాడీ కార్యకర్త చొరవతో బయటపడ్డ బాలిక. తల్లి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుర్తించి విశాఖ తరలించారు. అసలు ఆ తల్లి ఎందుకిలా చేసిందో తెలిసి అందరూ అవాక్కయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article