miss world 2025 final prize money: హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. మే 31న జరిగే గ్రాండ్ ఫైనల్లో విజేత ఎవరో తేలనుంది. ఈ పోటీలో 110 దేశాల నుంచి 40 మంది సుందరీమణులు పాల్గొన్నారు. విజేతకు 8.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో పాటు మిస్ వరల్డ్ కిరీటం లభిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.