రేయ్ ఏఎస్పీ.. నీ అంతుచూస్తా, వదలను.. జేసీ సంచలన వ్యాఖ్యలు

8 months ago 18
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏఎస్పీ రోహిత్‌కు చదువు మాత్రమే ఉందని.. బుద్ధి, జ్ఞానం లేదంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ లేకపోతే ఇంట్లోకి దూరేవాళ్లమన్నారు. రోహిత్ లాంటి వ‌రెస్ట్ ఫెలోని తన జీవితంలో చూడ‌లేదని.. త్వరలోనే ఏఎస్పీని మళ్లీ యూపీకి పంపుతామంటూ జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article