రేవంత్ సర్కార్ కొత్త పథకం.. తెలంగాణ అమ్మాయిలకు ఇది శుభవార్తే.. వారికి ఉచితంగా

4 days ago 5
indiramma amrutham: తెలంగాణ ప్రభుత్వం కౌమార బాలికల కోసం 'ఇందిరమ్మ అమృతం' అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. రక్తహీనత సమస్యను అధిగమించేందుకు 14-18 ఏళ్ల బాలికలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పల్లి, చిరుధాన్యాలతో చేసిన చిక్కీలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఒక్కో బాలికకు నెలకు 30 చిక్కీలను అందిస్తారు. మంత్రి సీతక్క భద్రాద్రి కొత్తగూడెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. తొలి దశలో కొమరం భీం, భద్రాద్రి, జయశంకర్ జిల్లాల్లో అమలు చేస్తారు.
Read Entire Article