రేవంత్ సర్కార్ శుభవార్త.. ఆ పథకం లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు.. వారందరికీ రూ.20 లక్షలు

4 months ago 8
తెలంగాణలో రేవంత్ సర్కార్ విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య అందించే స్కాలర్‌షిప్ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేసింది. గతంలో ఈ పథకాల ద్వారా కేవలం 1100 మందికి మాత్రమే అవకాశం ఉండగా, ఇప్పుడు 1900 మందికి లబ్ధి చేకూరనుంది. బీసీ విద్యార్థుల సంఖ్యను 133 శాతం, ఎస్టీ విద్యార్థుల సంఖ్యను 100 శాతం పెంచింది. పూర్తి వివరాలు..
Read Entire Article