రేషన్‌ కార్డులు ఉన్నవారికి మరో గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి మూడు కేజీలు ఉచితం, జనవరి 1 నుంచి

2 months ago 3
Andhra Pradesh Ration Distribution Jonnalu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ సందర్భంగా రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. రేషన్ షాపుల్లో గోధుమ పిండి, జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మార్కెట్ ధర కంటే తక్కువకే గోధుమ పిండి లభించనుంది. జనవరి నుంచి రాగులు, గోధుమ పిండి పంపిణీతో పాటు, పీడీఎస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్ అమలు చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article