రైతుల కోసం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు..

4 days ago 14
తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల కోసం రూ. 51.52 కోట్ల పంట నష్ట పరిహారం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అంతేకాకుండా, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article