రైతులకు అలర్ట్.. ధాన్యం సేకరణలో కీలక మార్పు.. ఇక ఆ ఇబ్బంది ఉండదు..

4 months ago 18
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం సేకరణ ప్రక్రియలో అక్రమాలు చెక్ పెట్టేందుకు ఇక నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే రైతుల ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు నిబంధనలను సవరించింది. మరోవైపు అక్టోబర్ 27 నుంచి ఏపీ ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలెట్టనున్న సంగతి తెలిసిందే. అయితే దళారులు, కమీషన్ ఏజెంట్లు అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article