రైతులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు.. సగం ధర చెల్లిస్తే..!

2 months ago 4
తెలంగాణ ప్రభుత్వం 'వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని' పునరుద్ధరించేందుకు రెడీ అయింది. సాగు ఖర్చులు, కూలీల కొరతతో సతమతమవుతున్న అన్నదాతలకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీతో యంత్రాలు లభించనున్నాయి. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో నూతన శకం ఆరంభం కానుంది.
Read Entire Article