రైతులకు బిగ్ రిలీఫ్.. ఎకరాకు రూ.10 వేలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

5 days ago 8
తెలంగాణలో 15 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో, ఖరీఫ్ సీజన్ పంటల సాగుపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. విత్తనాలు , ఎరువుల లభ్యత, ధాన్యం సేకరణ , పంట నష్ట పరిహారంపై దృష్టి సారించాలని సూచించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10,000 పరిహారం అందించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Read Entire Article