రైతులకు యూరియా కష్టాలు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

3 months ago 14
తెలంగాణలో యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నా, గ్రామాల్లో రైతులు తెల్లవారుజామునే చలిలో క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. పంపిణీ వ్యవస్థలో లోపాలే రైతులకు సకాలంలో ఎరువులు అందకపోవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Entire Article