విద్యార్థుల కోసం రైళ్లల్లో ప్రయాణ రాయితీలు అందిస్తున్నారు. పండగల సమయంలో ఇళ్లకు వెళ్లే విద్యార్థులకు, స్టడీ టూర్లకు వెళ్లే విద్యార్థులకు 50 నుంచి 75 శాతం వరకూ రాయితీలు అందిస్తున్నారు. ఆ రాయితీలు ఎలా పొందాలి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలనే సంగతి చాలా మంది విద్యార్థులకు అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో వాటి వివరాలు ఈ కథనంలో చూద్దాం.