రైల్వేస్టేషన్‌ సమీపంలో దారుణ ఘటన.. రాళ్లతో కొట్టి చంపేశారు.. ఏం జరిగిందంటే..

1 month ago 6
నల్గొండ రైల్వే స్టేషన్ పరిసరాల్లో జరిగిన ఘర్షణలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన చంద్రు అనే కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేస్తున్న కార్మికుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం రాళ్ల దాడికి దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రు అక్కడికక్కడే మరణించగా, అతని సోదరుడితో పాటు మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
Read Entire Article