Ongole Thief Catches With Rapido Ride: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బంగారం, ఖరీదైన వాచీలు, డబ్బు పోయాయని ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజీలు, ర్యాపిడో బైక్ నంబర్ ఆధారంగా దొంగను పట్టుకున్నారు. తెలంగాణకు చెందిన మహ్మద్ షకీల్ అహ్మద్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి, రూ.48.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రైలు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కొన్ని సూచనలు చేశారు.