లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి.. కట్ చేస్తే, బయటపడ్డ రూ.100 కోట్ల ఆస్తులు..!

1 year ago 19
ఇరిగేషన్ శాఖలో ఉన్న ఓ ఉన్నతాధికారి ఓ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. అయితే.. పాపం ఇదే మొదటిసారేమో.. అందుకే ఎలాంటి అవగాహన లేకపోవటంతో అధికారులకు దొరికిపోయాడేమో అని జాలి చూపించకండి. ఏసీబీ అధికారులు ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 25 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో.. మొత్తంగా రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇంకా పడుతూనే ఉన్నాయి.
Read Entire Article