లగ్జరీ కార్లతో రూ.100 కోట్ల కస్టమ్స్ మోసం.. తెలంగాణ మాజీ, సిట్టింగ్ మంత్రులకు షాక్ తప్పదా..!?

11 months ago 16
తెలంగాణకు చెందిన మాజీ, సిట్టింగ్ మంత్రులు కస్టమ్స్ మోసంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరానికి చెందిన కార్ల వ్యాపారవేత్త లగ్జరీ కార్లను తక్కువ ధరకు అమ్మినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు ఈ కార్ల కొనుగోలు వెనుక ఉన్న మతలబు ఏమిటి? రాజకీయ నాయకులకు, ఈ మోసానికి సంబంధం ఏమిటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article