లోక్‌సభలో చరిత్ర తిరగరాసిన వరంగల్ ఎంపీ కడియం కావ్య.. 30 ఏళ్లలో తొలిసారిగా..

3 months ago 11
కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య లోక్ సభలో ‘నెలసరి ప్రయోజన బిల్లు 2024 (ప్రైవేట్)’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. ఉద్యోగినులకు నెలసరి సమయంలో 4 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక.. పనిచేసే ప్రాంతాల్లో తగిన సౌకర్యాలు, బ్రేక్స్ కల్పించాలని.. హక్కులు ఉల్లంఘించే కంపెనీలకు భారీగా జరిమానాలు విధించాలని కోరారు. ఇప్పటికే కర్నాటక, బిహార్, ఒడిషా రాష్ట్రాలు ఈ తరహా సెలవులు ఇస్తుండగా.. తెలంగాణలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
Read Entire Article