వరంగల్ భద్రకాళి ఆలయానికి మహర్దశ.. రూ.20 కోట్లతో అద్భుత క్షేత్రంగా అభివృద్ధి

1 day ago 5
వరంగల్‌లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.20 కోట్లతో నాలుగు వైపులా రాజగోపురాలు నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే రూ. 30 కోట్ల వ్యయంతో ఆలయ మాడవీధుల పనులు జరుగుతున్నాయన్నారు.
Read Entire Article