వాట్సప్ ద్వారా పౌర సేవలు.. మెటాతో ఏపీ సర్కారు ఒప్పందం.. ఇక ఆ సమస్యలకు చెల్లు

5 months ago 11
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా బిల్లుల చెల్లింపుల కోసం ఇకపై గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. ప్రజలకు పౌరసేవలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారమే ఒక్క క్లిక్ ద్వారా పౌర సేవలను అందించేలా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకున్నారు. వాట్సప్ ద్వారా పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం మెటాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీ ఎంవోయూ చేసుకున్నారు.
Read Entire Article