వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువపత్రాలు.. తొలుత అక్కడే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

1 year ago 28
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ దిశగా కీలక అడుగు వేసింది. వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించేందుకు ముందు ప్రయోగాత్మకంగా తెనాలిలో పరిశీలించనున్నారు. తెనాలిలో వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువపత్రాలు అందించనున్నారు. అక్కడ పరిశీలించిన అనంతరం లోటుపాట్లను గుర్తించి.. మిగతా ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏపీ సీఎస్ విజయానంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Entire Article