వారి కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రూ.కోటి లబ్ధి

6 months ago 11
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు భారీ శుభవార్త చెప్పింది. వారి కోసం ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించింది. కాకినాడ జిల్లా, పెద్దాపురంలో నిర్వహించిన 'స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ప్రకటన చేశారు. ఇంతకు ఈ పథకం ఏంటి అంటే... రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా వర్తింప చేయనున్నారు. యాక్సిస్ బ్యాంకుతో కలిసి దీన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం పూర్తి వివరాలు మీ కోసం
Read Entire Article