వాళ్లకు 300 గజాల ఇంటి స్థలం, రూ.కోటి నగదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

1 year ago 32
Telangana Thalli Statue Inauguration: ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం.. ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించి.. గౌరవించి.. ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తొమ్మిది మంది కవులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు రూ. కోటి నగదు అందించనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Read Entire Article