విజయవాడ లాయర్ల‌కు రాజస్థాన్‌లో ప్రమాదం.. ప్రముఖ న్యాయవాది సతీమణి మృతి

4 months ago 4
స్టడీ టూర్ కోసం రాజస్థాన్‌ వెళ్లిన విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు ప్రమాదానికి గురయ్యారు. వీరంతా రెండు బస్సుల్లో విజయవాడ నుంచి బయల్దేరి వెళ్లగా.. జోధ్‌పూర్ సమీపంలో వీరు ప్రయాణిస్తోన్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 11 మంది గాయపడ్డారు. మరణించిన వ్యక్తిని సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్నగా గుర్తించారు. ఈ ప్రమాదం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Entire Article