విజయవాడ హైవేపై లారీ బోల్తా.. 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు, సంక్రాంతి ప్రయాణికులకు ఇక్కట్లు

1 month ago 4
హైదరాబాద్-విజయవాడ హైవేపై అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో కర్రల లారీ బోల్తా పడటంతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. సంక్రాంతి ప్రయాణికులతో రద్దీగా ఉన్న ఈ మార్గంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జేసీబీలు, క్రేన్ల సాయంతో కర్రలను తొలగించేందుకు శ్రమిస్తున్నారు. ఇక ప్రయాణికుల రక్షణ కోసం పోలీసులు డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. గుంటూరు, వైజాగ్ వైపు వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి, నకిరేకల్ వద్ద దారి మళ్లించి ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు.
Read Entire Article