విజయవాడలో అగ్ని ప్రమాదం.. భవనంలో మంటలు చెలరేగి ముగ్గురు మృతి

1 year ago 25
Vijayawada Fire Accident Three Died: విజయవాడలో ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు మరణించడంతో విషాదం నెలకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మరోవైపు ఎల్ఐసీ భవనానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. కృష్ణా జిల్లా పామర్రులో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్య అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని కోరుతూ ధర్నాకు దిగింది. ఈ ఘటనలన్నీ విజయవాడలో తీవ్ర విషాదాన్ని నింపాయి.
Read Entire Article