vijayawada bomb threat call: పోలీసులు విజయవాడలో హై అలర్ట్ ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తి బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనంలో బాంబు పెట్టామని ఫోన్ చేయడంతో కలకలం రేగింది. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసి, ట్రాఫిక్ మళ్లించి విస్తృతంగా గాలించారు. చివరికి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు ఈ బెదిరింపు వెనుక ఎవరున్నారు అనే పూర్తి వివరాలు మీకోసం..