విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి హాస్టల్స్ మూసివేత..

3 hours ago 1
ఉస్మానియా విశ్వవిద్యాలయం మే 1 నుండి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించి.. క్యాంపస్‌లోని హాస్టళ్లు , మెస్‌లను మూసివేసింది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు.. నీరు, విద్యుత్ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1న తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ విద్యార్థులకు కొంత ఆర్థిక భారం కలిగించే అవకాశం ఉంది. ఈ చర్య విద్యార్థుల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article