విద్యార్థులకు తెలంగాణ సర్కార్ షాక్.. అలా చేస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కట్

1 day ago 4
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిగ్రీ విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందని స్పష్టం చేసింది. హాజరు లేని విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ కట్ చేస్తామని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సిలర్ల సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా డిగ్రీ క్రెడిట్లను 150 నుంచి 142కు కుదించాలని నిర్ణయించారు.
Read Entire Article