విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

10 months ago 31
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ పేద విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడి పిల్లలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వబోతున్నారు. తమిళనాడు తరహాలో ఈ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం దాదాపు 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీంతో బడిలో చేరే పిల్లల సంఖ్య, హాజరు కూడా పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
Read Entire Article