వినాయకుడు అంటే తమషా కాదు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు.. వైసీపీపై చంద్రబాబు ఫైర్

9 months ago 16
వినాయక చవితి వేళ.. గత వైసీపీ ప్రభుత్వ తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. వినాయకుడు అంటే తమాషా కాదని.. వడ్డీతో సహా వసూలు చేస్తాడని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గణేష్ నవరాత్రోత్సవాలు కూడా సరిగ్గా జరుపుకోకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. గణేష్ చతుర్థి సందర్బంగా విజయవాడ డూండీ మహా గణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
Read Entire Article