విశాఖ: దుర్గాదేవి మండపం వద్ద అపశ్రుతి.. 16 మందికి గాయాలు, బాధితుల్లో చిన్నారులు..

5 months ago 8
విశాఖలో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గాదేవి మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేడి గంజి మీద పడి 16 మంది చిన్నారులు, మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులను ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కేజీహెచ్ ఆస్పత్రి వర్గాలకు ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
Read Entire Article