విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఫ్యాక్టరీ కాదు.. అదో ఎమోషన్.. చంద్రబాబు ట్వీట్

1 year ago 16
Chandrababu on Centre 11440 crore package to Vizag Steel plant: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకోగా.. శుక్రవారం అధికారిక ప్రకటన విడుదలైంది. కేంద్రం ప్రకటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఫ్యాక్టరీ కాదన్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటాలకు చిహ్నమంటూ ట్వీట్ చేశారు.
Read Entire Article