విశాఖవాసులకు భారీ శుభవార్త.. త్వరలో ఢిల్లీలో ప్రకటన.. నారా లోకేష్ వెల్లడి

10 months ago 27
సాగరతీరం విశాఖపట్నానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులలో సగం విశాఖ వైపు వెళ్తున్నాయి. తాజాగా విశాఖలో సిఫీ ఏఐ డేటా సెంటర్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ డేటా సెంటర్‌ను రెండు దశలలో రూ.1500 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్.. విశాఖకు త్వరలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ రాబోతోందన్నారు. ఢిల్లీలో ప్రకటన ఉంటుందని వెల్లడించారు. అలాగే నాలుగు జిల్లాలతో గ్రేటర్ విశాఖ ఎకనమిక్ జోన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Read Entire Article