వీరిని ఎందుకు విస్మరించారు..? పద్మ పురస్కారాలపై సీఎం రేవంత్ అసంతృప్తి

1 year ago 25
2025 ఏడాదికి గానూ కేంద్రం పద్మపురస్కారాలు ప్రకటించింది. మెుత్తం 139 మందిని ఎంపిక చేయగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీలో ఐదుగురు, తెలంగాణలో ఇద్దరు మెుత్తం ఏడుగురు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ఇద్దర్ని మాత్రమే పుద్మ పురస్కారాలకు ఎంపిక చేయటంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము సూచించిన పేర్లను పరిగణలోనికి తీసుకోకపోవటం దారుణమన్నారు.
Read Entire Article