వేటకు వెళ్లి 21 రోజులు, ఇంకా దొరకని ఆచూకీ.. సముద్రంలో గల్లంతైన కోనసీమ మత్స్యకారులు

1 hour ago 1
కోనసీమ జిల్లా అల్లవరం ఓడల రేవు నుంచి ఆగస్టు 3వ తేదీ బోటులో వెళ్లిన మత్స్యకారులు ఇప్పటి వరకు ఇంటికి చేరలేదు. 21 రోజులు అయినా కనీసం వీరి బోటు గానీ, మత్స్యకారుల ఆనవాళ్లు కానీ కనిపించలేదు. ఈ బోటు అదృశ్యంపై ప్రభుత్వం స్పందించింది. మెరైన్ అధికారులు కూడా కేంద్ర హోం శాఖ సిబ్బందికి విషయాన్ని చెప్పడంతో వాళ్లు కూడా స్పందించారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ గాలించినా లాభం లేకుండా పోయింది.
Read Entire Article