వేములవాడ ఆలయంలోని దర్గాకు తాళం వేసిన పోలీసులు.. వైరల్ వీడియోలో నిజమెంత..?

11 months ago 15
వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోని దర్గాను మూసివేశారంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆలయ ఆవరణలో ఉన్న దర్గాపై ఇటీవల కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దర్గాను తొలగించాలని హిందూ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దర్గాకు తాళం వేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article