వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోని దర్గాను మూసివేశారంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆలయ ఆవరణలో ఉన్న దర్గాపై ఇటీవల కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దర్గాను తొలగించాలని హిందూ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దర్గాకు తాళం వేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.