వైఎస్ జగన్ దీపావళి సంబరాలు.. సతీమణితో కలిసి వేడుకలు

8 months ago 16
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు బెంగుళూరు నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆయన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి చిచ్చుబుడ్లు కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్‌ జగన్‌ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు.
Read Entire Article