వైసీపీ నేత పేరు చెప్పి.. రూ.18 కోట్లు మోసం.. బాధితులను గదిలో బంధించి దాడి చేసిన కిలేడీ..!

5 months ago 7
హైదరాబాద్‌లో ఓ కిలేడీ భారీ మోసానికి పాల్పడింది. రూ.18 కోట్లకు కుచ్చుటోపి పెట్టింది. రెట్టింపు డబ్బులు ఇస్తానని నమ్మించి.. వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరు చెప్పి స్థానిక మహిళల వద్ద డబ్బులు వసూలు చేసింది విద్య అనే మహిళ. తర్వాత ముఖం చాటేసింది. బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే.. రేపు, మాపు అంటూ దాటవేసింది. అయితే బాధితులు నిలదీయగా.. వారిని ఇంటికి పిలిపించి.. కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసింది. సుత్తి, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి.
Read Entire Article