వైసీపీ నేతలకు వరుస షాకులు.. ఇటు ఎమ్మెల్సీ, అటు మాజీ ఎంపీకి..

1 month ago 7
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. విజయవాడ పోక్సో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. అత్యాచారానికి గురైన బాలిక పేరును బయటపెట్టారంటూ గోరంట్ల మాధవ్ మీద విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. అయితే విచారణకు గోరంట్ల మాధవ్ హాజరు కాకపోవటంతో విజయవాడ పోక్సో కోర్టు.. గోరంట్ల మాధవ్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Read Entire Article