శివుడి గుడి దగ్గర మట్టిని తవ్వి ఊరవతల పారబోశారు.. మరుసటి రోజు చూస్తే.!

8 months ago 13
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శివాలయం వద్ద తవ్వకాల్లో 15, 16వ శతాబ్దాల నాటి 11 ఆళ్వారుల విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ పనుల్లో భాగంగా మట్టిని తొలగిస్తుండగా ఈ విగ్రహాలను గుర్తించారు. మరోవైపు దొనకొండలో కారు ఢీకొన్న ఘటనలో ఓ బాలికకు గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో బాలిక ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Entire Article