సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం.. జూన్ నుంచే.. కీలక మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం

2 days ago 5
పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. సన్నబియ్యం సరఫరాపై ఇప్పుడు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగా బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా కాకుండా మండల స్థాయి స్టాక్ పాయింట్లు ( ఎంఎల్ఎస్) పాయింట్ల ద్వారానే స్కూళ్లు, హాస్టళ్లకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. డీలర్లు కొన్నిచోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article