సర్కార్ బడి విద్యార్థులకు తీపి కబురు.. ఇకపై మరింత రుచిగా మధ్యాహ్న భోజనం

2 months ago 12
తెలంగాణ సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులకు తీపి కబురు. ఇక నుంచి రుచికరమైన భోజనం అందనుంది. మార్చి 1 నుంచి అన్ని సర్కార్ బడుల్లో స్టీమ్ రైస్ సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం సన్న బియ్యం ఇస్తున్నా.. అన్నం ముద్దగా మారి తినటానికి ఇబ్బందిగా ఉంది. స్టీమ్ రైస్ పొడిపొడిగా ఉండి విద్యార్థులకు తినేందుకు వీలుగా ఉంటుంది అధికారులు చెబుతున్నారు.
Read Entire Article