రాష్ట్రంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. రెండో విడతలో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. జగిత్యాల జిల్లాలో మామపై కోడలు స్వల్ప తేడాతో గెలుపొందడం ఆసక్తికరంగా నిలిచింది. మూడో విడత ఎన్నికలు డిసెంబర్ 17న జరగనున్నాయి.