సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకే వైన్‌ షాపులకు పర్మిషన్.. మునుగోడులో 'రాజన్న' రూల్..!

10 months ago 24
మునుగోడు నియోజకవర్గంలో ఎక్సైజ్ నిబంధనలకు తోడు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త షరతులు విధించారు. స్థానికులే టెండర్లు వేయాలని, ఊరి బయట షాపులు ఏర్పాటు చేయాలని, పర్మిట్ రూమ్ ఉండకూడదని ఆయన ఆదేశించారు. ఈ నిబంధనలు ప్రభుత్వ విధానాలకు విరుద్ధమని, ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని ఆశావహులు చర్చించుకుంటున్నారు.
Read Entire Article