సిగాచీ విషాదం: అట్టపెట్టెల్లో శరీర భాగాల తరలింపు.. మరీ ఇంత దారుణమా?

8 months ago 8
పాశమైలారం సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించి సుమారు 51 మంది కార్మికులు మరణించారు, 33 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంలో మరణించిన వారి శరీర భాగాలను గుర్తించి, డీఎన్ఏ పరీక్షల కోసం తరలిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగాచీ యాజమాన్యం రూ.కోటి పరిహారం ప్రకటించినప్పటికీ, కంపెనీ ఎండీ స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ ఘటన తెలంగాణ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచింది.
Read Entire Article