సిగాచీ విషాదం: అట్టపెట్టెల్లో శరీర భాగాల తరలింపు.. మరీ ఇంత దారుణమా?

11 months ago 17
పాశమైలారం సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించి సుమారు 51 మంది కార్మికులు మరణించారు, 33 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంలో మరణించిన వారి శరీర భాగాలను గుర్తించి, డీఎన్ఏ పరీక్షల కోసం తరలిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగాచీ యాజమాన్యం రూ.కోటి పరిహారం ప్రకటించినప్పటికీ, కంపెనీ ఎండీ స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ ఘటన తెలంగాణ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచింది.
Read Entire Article