సీఎం అలాంటోడు కాబట్టే.. 15 నెలలు ఇదీ పరిస్థితి, లేకుంటేనా?: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

3 weeks ago 4
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, 8 వేల హత్యలు, లక్ష దొంగతనాలు జరిగాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు కూడా బీఆర్ఎస్ అవకాశం కల్పించలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
Read Entire Article