సీఎం రేవంత్, భట్టి విక్రమార్క పైనే ఆశలు.. ఏం చేస్తారో చూడాలి: ఆకునూరి ఇంట్రెస్టింగ్ ట్వీట్

9 months ago 25
విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపు ఇవ్వటంపై తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఘాటుగా స్పందించారు. రాజకీయ నాయకుల మాటలు, చేతలకు పొంతన ఉండదని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యకు తక్కువ నిధులు కేటాయించాయని, ఫలితంగా ప్రభుత్వ బడులు కొన ఊపిరితో ఉన్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై ఆశలు పెట్టుకున్నామన్న మురళి.. 10 శాతం విద్యార్థులకు గురుకులాల విద్య పూర్తి పరిష్కారం కాదన్నారు.
Read Entire Article