సోమాజిగూడ యశోద ఆస్పత్రికి కేసీఆర్‌.. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు..

11 months ago 22
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురై యశోద ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్యులు ప్రత్యేక బృందంతో ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ వెంట కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు ఉన్నారు. గతంలో ఆయనకు జరిగిన శస్త్రచికిత్సను దృష్టిలో ఉంచుకుని వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రాజకీయ ఒత్తిడి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఆయన మానసిక స్థితిపై ప్రభావం చూపాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Entire Article